నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర పాల్గుణ శుద్ధతదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7వ తేదీ పాల్గుణ శుద్ధత్రయోదశిన శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ స్వామివారి విశేష అలంకరణ పూ…
Image
పెదవి పలికే ప్రతీ మాటలో నువ్వే
అలా నీ బైక్ నెంబర్ ఆర్టీఏ చలాన్‌ సైట్‌లో చూసి, నీ బైక్ రిజిస్ట్రర్ నేమ్‌తో ఎఫ్‌బీ, లింక్డ్‌ఇన్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అన్నిటిలో చూసి కన్‌ఫర్మ్‌ చేసుకున్నాక ఎఫ్‌బీలో నీతో చాట్‌ చేస్తున్నా.' అని చెప్పింది. నా గురించి, నా డైలీ ఆక్టివిటీస్‌, సమయాల గురించి చెబుతుంటే నేను షాక్‌ అయ్యాను. 'నా వెనుక ఇంత …
డిక్లరేషన్‌ విషయంలో జగన్‌ తనతప్పు తెలుసుకోవాలి
డిక్లరేషన్‌ విషయంలో జగన్‌ తనతప్పు తెలుసుకోవాలి * ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై మాట్లాడిన చంద్రబాబుపై దుష్ప్రచారమా? * మంత్రిని తక్షణమే తనపదవి నుంచి, జగన్‌ బర్తరఫ్‌ చేయాలి * మసీదులు, గురుద్వారాల్లో జగన్‌ ఇలానే ప్రవర్తిస్తాడా  * పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు వ‌ర్ల రామ‌య్య‌ గుంటూరు: ప్రపంచవ్యాప్తంగ…
గోవా డీజీపీ హఠాన్మరణం
గోవా డీజీపీ హఠాన్మరణం న్యూఢిల్లీ : గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. డీజీపీ నందా ఆకస్మిక మరణం తమకు షాక్ కల…
నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక
ఏపీ నిట్‌ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక ఆహ్వానించిన డైరెక్టర్‌.. నేడో రేపో తేదీ ఖరారు తాడేపల్లిగూడెం : ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఏపీ నిట్‌) ప్రథమ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర…
విశాఖకు రానున్న గవర్నర్‌
విశాఖకు రానున్న గవర్నర్‌ విశాఖపట్నం : రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం నగరానికి రానున్నారు. ఉదయం గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి 10:50 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి బయల్దేరి హెలికాప్టర్‌లో విజయనగరం జిల్లా సాలూరు వెళతారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా…